వాలేన్టిర్ల పై ఏ.పి హై కోర్ట్ కన్నెర్ర చేసింది
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవస్థ వలంటీర్లు. నాడు ఎన్టీఆర్ మండల వ్యవస్థను తీసుకు వచ్చిన విధంగానే ఏపీలో ముఖ్యమంత్రిగా…
మాస్ కాపీయింగ్ లో టీచర్లదే కీలక పాత్రా ?
జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతిరోజు ప్రశ్నపత్రం బయటకు వచ్చేస్తోంది. దీన్ని లీకేజీ అని ప్రతిపక్షాలంటుంటే కాదు కాదు కేవలం మాస్…
గుంటూరు జిల్లా ఎస్.ఐ వరకట్న వేదింపులు
అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఎస్సై ఉదంతం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న …
మరోసారి పంజా విసరనున్న కరోనా…
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వారంక్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకుపైగా పాజిటివ్…
ఏ.పి లో మరో గ్యాంగ్ రేప్.. రేపల్లె రైల్వే స్టేషన్ లో
రైల్వేస్టేషన్ లో భర్తను కొట్టి గ్యాంగ్ రేప్ ?? ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న అత్యాచార ఉదంతాలతో ఏపీ ఉక్కిరిబిక్కిరి…
రామాయణంలో రాముడు ఓ పాత్ర మాత్రమే… దేవుడు కాదు: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
రామాయణం అనేది ఓ గాథ మాత్రమేనని, అందులో రాముడు ఓ పాత్ర అంటూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ…
ఏపీ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే….
ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మొత్తం 25 మందితో కూడిన సభ్యుల జాబితాను ఆదివారం ప్రకటించారు. వీరిలో…
జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు…
జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. 25 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం సోమవారం ఉదయం 11.31 గంటలకు…
మంత్రి బొత్సకు బొబ్బిలి రాజులంటే భయం…విజయనగరం రాజులంటే ఇష్టం..
మంత్రి బొత్స రూటే సెపరేటు..కానీ ఆయన బొబ్బిలి రాజులంటే భయం. వారి జోలికి మాత్రం వెళ్లరు. విజయనగరం రాజులంటే ఇష్టం. అందుకే…
మూడుకు ముహూర్తం 21న కరారు కానుందా ??
ఏపీలో మూడు రాజధానుల మీద సర్కార్ మూడ్ మారిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయి ఇప్పటికి…