ఏపీలో మరోమారు ఎన్నికల నగారా మోగనుంది. అప్పట్లో వాయిదా పడిన ఆగిన మునిసిపాలిటీలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. వీటికి సంబంధిచిన నోటిఫికేషన్…
Category: చిత్తూరు
‘జగన్ బెయిల్ రద్దు’ పిటిషన్పై విచారణ.. రీజాయిండర్ దాఖలు చేసి కీలక విషయాలు చెప్పిన రఘురామ
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్తి ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన…
తిరుపతి లో బలంగా బీజేపీ.. టీడీపీకి నిధుల కొరత..?
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు ఆర్థిక వనరుల అవసరం అన్ని పార్టీలకు ఏర్పడింది. అధికారంలో ఉండడంతో…
చంద్రబాబు కుప్పం పర్యటన లో కుడా అరిగిపోయిన రికార్డు వినిపించడమే…
చంద్రబాబునాయుడు కుప్పం వెళ్ళింది ఎందుకు ? మొన్నటి పంచాయితి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంపై పోస్టు మార్టమ్ నిర్వహించేందుకే చంద్రబాబు కుప్పంలో…
ఏకగ్రీవంగా ఎన్నుకోలేదని ప్రతీకారం…అంతిమయాత్రను అడ్డుకున్న సర్పంచ్ అభ్యర్థి!
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి ఇంకా గెలుపొటములకు సంబంధించిన పంచాయతీలు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు…
తిరుపతి రాజకీయం లైవ్ : ఓ వైపు టీడీపీ .. మరో వైపు జనసేన .. అలర్ట్ అయిన పోలీసులు
ఊహించని విధంగా తిరుపతి ఉపఎన్నికలు రాగా.. పార్లమెంటు స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికకు సంబంధించి తమ సత్తా చాటాలని భావిస్తోంది టీడీపీ.…
తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంత వరకూ నోరు తెరవలేదేమి..!?
తిరుపతి ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ఖరారు చేశారు. వారం రోజులు గడుస్తున్నా.. ఆమె వైపు నుంచి అధికారిక…
తిరుమల ఘాట్ రోడ్డులో కనిపించిన అరుదైన దేవాంగ పిల్లులు
తిరుమల ఘాట్ రోడ్డులో నిన్న అరుదైన రెండు పిల్లులు కనిపించాయి. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు వాటిని గుర్తించి అధికారులకు…
మహిళల మధ్య నీటి గొడవ రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన వైనం.. వాహనాలు ధ్వంసం
నీటి సమస్యపై మహిళల మధ్య ప్రారంభమైన గొడవ రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. చిత్తూరు జిల్లా కేవీపల్లె…
బ్యాంక్ స్కామ్ కు పాల్పడ్డారంటూ చంద్రబాబు పీఏపై కేసు!
ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ బ్యాంకు స్కామ్ కు పాల్పడ్డారంటూ ఆయనపై కుప్పం పోలీస్ స్టేషన్…